Home » President of india draupadi murmu
ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం.
దేశ రాజధాని ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి 26/11 కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఈ నెల పదో తేదీన నగరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. 1977 నుంచి 1982 వరకు భారత 6వ రాష్ట్రపతిగా ఆయన సేవలు అందించారు.
President Droupadi Murmu On Supreme Court: రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ అభిప్రాయాన్ని కోరారు.
గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వాటి సవరణలు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంపబడతాయి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. అటు, తన విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. రేపు అఖిలపక్షం
పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వమే గాక.. కేంద్రంలోని మోదీ సర్కారు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి వెల్లడైంది.
మెడికల్ సైన్స్లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.