• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజున ఒడిశాలో భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజున ఒడిశాలో భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

ఒడిశా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ. 47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమాలు జరగడం విశేషం.

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

దేశ రాజధాని ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం 131 మందికి ఈ అవార్డులు దక్కగా.. అందులో ముగ్గురు తెలంగాణ వాసులుండటం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

'అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాజధాని' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు డిప్యూటీ సిఎం‌ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

రాష్ట్రపతిని అవమానించింది మీరే

రాష్ట్రపతిని అవమానించింది మీరే

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్‌ ఉల్లంఘన రాజకీయ వివాదానికి దారి తీసింది.

President Droupadi Murmu: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం..

President Droupadi Murmu: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన సబ్‌మెరైన్‌లో ఆమె బయల్దేరారు.

Chief Minister Revanth Reddy: రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా!

Chief Minister Revanth Reddy: రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా!

కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి....

President Diwali Wishes: భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు...

President Diwali Wishes: భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు...

ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం.

National Film Awards: విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

National Film Awards: విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

దేశ రాజధాని ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. విజ్ఞాన్ భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం..

President Nominated: రాజ్యసభకు ఉజ్వల్‌ నికమ్‌

President Nominated: రాజ్యసభకు ఉజ్వల్‌ నికమ్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి 26/11 కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌..

Visit Postponed: రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా

Visit Postponed: రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఈ నెల పదో తేదీన నగరంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి