Home » Prathyekam
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఎమర్జెన్సీ కిటికి తీసి ఉండడంతో.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఆ పాప కిందకి పడిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై..రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పాపను ప్రాణాలతో రక్షించారు.
ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది.
ఏబీఎన్ మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఏడాది ఏబీఎన్కు నవ వసంతమే. పండుగ కంటే ప్రజలే ముఖ్యమనుకునే ఛానెల్ ఏబీఎన్. అందుకే అనుభవాన్ని, అనుభూతిని అందుకుంటూ.. దాన్ని తెలుగు ప్రజల ప్రయోజనానికి వినియోగిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఛానెల్ ఆవిర్భావమే సెన్సెషనైతే.. ప్రతినిత్యం సహేతుకమైన జర్నలిజంతో ముందుకు సాగుతోందీ ఏబీఎన్...
ఇద్దరి మధ్య బంధం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు కాబోయే భాగస్వామి నుంచి అవతలి వ్యక్తులు ఎన్నో ఆశిస్తుంటారు. తాము ఊహించుకున్న లక్షణాలు తాము పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహల్లో ..
యూట్యూబర్ ఖుష్బూ పాఠక్ తనకు 24 మంది పిల్లలు జన్మించారని ఇటీవల వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నిజం కాదట. ఈ విషయాన్ని ఆమె భర్త వివరించారు. తమకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు.
యువతలో మార్పు వస్తోంది. ఎడ్యుకేషన్, కెరీర్ అని కాకుండా ట్రెండింగ్ అయ్యేందుకు చూస్తున్నారు. బైక్ల మీద స్టంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ జంట రెచ్చి పోయింది.
మెట్రోలో ఓ అంకుల్ రెచ్చిపోయాడు. అద్దం ముందు నిల్చొని స్టెప్పులు వేశాడు. పక్కన ఉన్న ప్రయాణికులను పట్టించుకోలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన ఒక వలంటీర్లు సమూహానికి ఈ బాటిల్ దొరికింది. అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా ఈ వారంలోనే సందేశం లభ్యమైందని వారు పేర్కొన్నారు.
పక్షికి షాక్ తగిలితే తల్లడిల్లిపోయాడు పోలీస్. ఆ కాకిని పట్టుకొని సీపీఆర్ చేశాడు. నోటిలో నోరు పెట్టి ఊది ప్రాణాలను కాపాడాడు.
కోల్ కతా వైద్యురాలి మృతిని నిరసిస్తూ బెంగాలి నటి, మోక్షా సేన్ గుప్తా కోల్ కతా వీధుల్లో పవర్ ఫుల్ డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు.