• Home » Prashant Kishor

Prashant Kishor

AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్‌ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు.

AP Politics: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నాడని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్నారు. హైదరాబాద్‌లో ఓ పత్రికా కాంక్లేవ్‌లో ఏపీ రాజకీయాలపై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు.

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

 Congress: కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యుహకర్త దూరం..?

Congress: కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యుహకర్త దూరం..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు అండ్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అనూహ్య విజయం సాధించింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పని చేశారు. లోక్ సభ ఎన్నికలకు పనిచేస్తారని అంతా భావించారు. సునీల్ కనుగోలు పనిచేయడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

Chandrababu - PK: జగన్‌కి బిగ్ షాక్.. టీడీపీతో  పీకే జత కట్టనున్నారా..?

Chandrababu - PK: జగన్‌కి బిగ్ షాక్.. టీడీపీతో పీకే జత కట్టనున్నారా..?

తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తో భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Akshara Singh: పీకే 'జన్‌ సూరజ్'లో భోజ్‌పురి పాపులర్ నటి

Akshara Singh: పీకే 'జన్‌ సూరజ్'లో భోజ్‌పురి పాపులర్ నటి

భోజ్‌పురి నటి, మాజీ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అక్షర సింగ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 'జన్ సూరజ్' ప్రచారంలో చేరారు. ఈ విషయాన్ని అక్షర సింగ్ మంగళవారంనాడు ప్రకటించారు. తనను తాను 'బీహార్ కీ బేటీ'గా ఆమె అభివర్ణించుకున్నారు.

TS Assembly Polls : భేటీ తర్వాత ‘పీకే’ రిపోర్టుతో కేసీఆర్ కంగుతిన్నారా.. ఇంతకీ అందులో ఏముంది..!?

TS Assembly Polls : భేటీ తర్వాత ‘పీకే’ రిపోర్టుతో కేసీఆర్ కంగుతిన్నారా.. ఇంతకీ అందులో ఏముంది..!?

Prasant Kishore BRS Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటూ తేలని పరిస్థితి. బీఆర్ఎస్‌కు (BRS) ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు (Congress) ఒక్క అవకాశం ఇస్తారా..? అన్నది తెలియట్లేదు...

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

Prasant Kishore Mets CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) సీన్ మారబోతుందా..? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సడన్‌గా సీన్ రివర్స్ అయ్యిందని అనిపిస్తోందా..? కాంగ్రెస్ (Congress) ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది..

Prashant Kishore: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేదాంతం

Prashant Kishore: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేదాంతం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ఎన్నికల వేదాంతం చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి