Home » Pramod Sawant
ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై బీజేపీ సారథ్యంలోని గోవా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వాధికారుల విదేశీ పర్యటనపై నిషేధం విధించింది.
నేటి నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ నుంచి నేడు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.