• Home » Prakasam

Prakasam

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

Earthquakes: ప్రకాశం జిల్లాలో ఆగని భూప్రకంనలు.. పరుగులు తీసిన జనం

ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.

Prakasam: ముండ్లమూరును వణికిస్తున్న భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది..

Prakasam: ముండ్లమూరును వణికిస్తున్న భూప్రకంపనలు.. అసలేం జరుగుతోంది..

ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.

Purandeshwari: ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

Purandeshwari: ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

ప్రకాశం జిల్లా: టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్ సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Earthquakes :ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో రోడ్లపైకి జనం పరుగులు

Earthquakes :ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో రోడ్లపైకి జనం పరుగులు

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.

AP Police: ఒంగోలు పోలీసులకు హోంమంత్రి అనిత ప్రశంసలు

AP Police: ఒంగోలు పోలీసులకు హోంమంత్రి అనిత ప్రశంసలు

Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.

ABN Effect: ఆ వృద్ధిరాలి కథ సుఖాంతం..

ABN Effect: ఆ వృద్ధిరాలి కథ సుఖాంతం..

నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో...

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్‌ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్‌పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.

AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి