• Home » Prakasam

Prakasam

 Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే

Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే

Chevireddy Bhaskar Reddy notices: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పలు కేసులపై జైలులో ఉండగా.. తాజాగా మరో కీలక నేతకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం

Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం

CM Chandrababu: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మర్కాపురంలో స్వయం సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలను పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్‌‌ను ప్రారంభించారు.

భార్యకు ప్రేమతో...

భార్యకు ప్రేమతో...

CM Chandrababu Gift: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మర్కాపురంలో నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. భార్యకు ప్రేమతో చీరను కొన్నారు.

Civil Aviation: విజయవాడలో నీటి విమానాశ్రయం

Civil Aviation: విజయవాడలో నీటి విమానాశ్రయం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్‌ ఏరోడ్రోమ్‌) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.

 Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ఐజీగా పనిచేస్తున్న సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నోటీసులు.

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

గుంటూరు మిర్చి యాడ్‌కు వెళ్లిన జగన్‌కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.

Prakasam District : పారాణి ఆరనే లేదు...

Prakasam District : పారాణి ఆరనే లేదు...

నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కంభం మండల దేవనగరంలో మంగళవారం చోటుచేసుకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి