Home » Power Bill
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
గత మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కాలానికి రెండు నెలల్లో ‘ట్రూ-అప్’ పిటిషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర డిస్కమ్లకు టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
రానున్న ఐదేళ్లలో పెరగనున్న డిమాండ్కు తగ్గట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచి బలోపేతం చేయాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్కో సీఎండీ సందీ్పకుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచితేనే డిస్కమ్లు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క రెంట్ చార్జీలు పెంచలేమని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఇప్పటికే నమోదైన అత్యధిక డిమాండ్ను తోసిరాజని... మంగళవారం ఉదయం 8.03 గంటల సమయంలో 16,506 మెగావాట్లుగా నమోదయింది.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. బుధవారం ఉదయం 7:55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్లుగా నమోదైంది.
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)ల నష్టాలు తడిసిమోపెడవుతున్నాయి. 2023-24 సంవత్సరంనాటికి రాష్ట్రంలోని రెండు డిస్కమ్ల నష్టాలు రూ.67,276 కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్ రికార్డయింది. దాంతో రూఫ్టాప్ సోలార్తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ డిస్కమ్లు క్రమంగా నష్టాలను తగ్గించుకునే దిశగా పయనం సాగిస్తున్నాయా...? అవుననే చెబుతున్నాయి గణాంకాలు. తొలి ఆర్నెల్ల డిస్కమ్ల లెక్కలను పరిశీలిస్తే... క్రమంగా నష్టాల ఊబి నుంచి డిస్కమ్లు క్రమంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
పలువురు వినియోగదారులు కరెంట్ను వాడుకుంటూ బిల్లులు మాత్రం చెల్లించకపోతుండడంతో బకాయిలు గుట్టల్లా పెరుగుతున్నాయి.