• Home » Politics

Politics

Nara Lokesh: అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్

Nara Lokesh: అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్

ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పని చేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Palla Srinivas Rao: ఈ వేడుకలు కేడర్ ఐక్యత, ఉత్సాహానికి ప్రతీక: పల్లా

Palla Srinivas Rao: ఈ వేడుకలు కేడర్ ఐక్యత, ఉత్సాహానికి ప్రతీక: పల్లా

టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ, ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో ప్రమాణస్వీకారం చేయాలని చెప్పారు.

CM Chandrababu: వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించింది: సీఎం చంద్రబాబు

ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందేమాతరమని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందు తీసుకెళ్తున్నారని అన్నారు.

CM Revanth Reddy: ఆ ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంది: సీఎం రేవంత్

CM Revanth Reddy: ఆ ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంది: సీఎం రేవంత్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (న‌వంబ‌రు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఆజాద్ స్పూర్తితో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం

CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తి గత హాజరుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (CBI)కి న్యాయస్థానం ఆదేశించింది. CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం

Kommareddy Pattabhiram: తిరుమల కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది: కొమ్మారెడ్డి

Kommareddy Pattabhiram: తిరుమల కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది: కొమ్మారెడ్డి

తిరుమల ప్రసాదంలో కల్తీ ఘటనపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని చెప్పారు. తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu Naidu: కేబినెట్ భేటీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidu: కేబినెట్ భేటీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలన్నారు. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. త్వరితగతిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు.

Jubilee Hills Bypoll: ఫోకస్ అంతా వారిపైనే.. ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్..

Jubilee Hills Bypoll: ఫోకస్ అంతా వారిపైనే.. ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్‌పై ఇన్‌చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..

Kalvakuntla Kavitha: నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది: కవిత

Kalvakuntla Kavitha: నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది: కవిత

నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించి వాటి సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు.

Kalvakuntla Kavitha: వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదు: కవిత

Kalvakuntla Kavitha: వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదు: కవిత

ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని కవిత వ్యాఖ్యానించారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి