• Home » Politics

Politics

Andhra politics: బంగారుపాళ్యంలో దండుపాళ్యం

Andhra politics: బంగారుపాళ్యంలో దండుపాళ్యం

మళ్లీ అదే అరాచకం నిండు ప్రాణాలను తన పర్యటనలు బలి తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా...

CM Revanth Reddy: ఫాంహౌస్‌కైనా వస్తా

CM Revanth Reddy: ఫాంహౌస్‌కైనా వస్తా

కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Kangana Ranaut: రాజకీయాలను ఆస్వాదించలేకపోతున్నా: కంగన

Kangana Ranaut: రాజకీయాలను ఆస్వాదించలేకపోతున్నా: కంగన

తాను రాజకీయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని, పాలిటిక్స్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు.

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు

Palnadu YSRCP Politics: పల్నాడు వైసీపీలో ఒకటే చర్చ.. దేని గురించంటే..

Palnadu YSRCP Politics: పల్నాడు వైసీపీలో ఒకటే చర్చ.. దేని గురించంటే..

పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష పదవి కోసం వెదుకులాట ప్రారంభమైందా..? ప్రస్తుత అధ్యక్షుడు జైలు పాలు కావడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతిపక్షం కావడం.. అందునా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే చర్చ జోరుగా సాగుతుంది.

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్‌, రాజ్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

ట్రినిడాడ్‌, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ ఓసీఐ కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

 Jagga Reddy: కేటీఆర్, హరీశ్ సెకండ్ బెంచ్ లీడర్స్.. వీళ్ల జోక్యం అవసరం లేదు..

Jagga Reddy: కేటీఆర్, హరీశ్ సెకండ్ బెంచ్ లీడర్స్.. వీళ్ల జోక్యం అవసరం లేదు..

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‎కు కేటీఆర్ స్పందించడం హాట్ టాపిక్‎గా మారింది. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) రియాక్ట్ అయ్యారు.

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి