• Home » Politicians

Politicians

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప..

Andhra Pradesh :  టెక్కలిలో టీడీపీ ఏకపక్షమే !

Andhra Pradesh : టెక్కలిలో టీడీపీ ఏకపక్షమే !

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో టీడీపీ ఘనవిజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Nellore City: నెల్లూరు సిటీలో ఎవరు గెలవబోతున్నారు..?

Nellore City: నెల్లూరు సిటీలో ఎవరు గెలవబోతున్నారు..?

నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక కీలక నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఖలీల్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ..

మామా అల్లుళ్ల సవాల్

మామా అల్లుళ్ల సవాల్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్‌ టీడీపీ తరఫున తిరిగి పోటీచేస్తున్నారు.

సత్తెనపల్లిలో అంబటి ఎదురీత!

సత్తెనపల్లిలో అంబటి ఎదురీత!

పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు.

బీసీలే కీలకం?

బీసీలే కీలకం?

సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్‌లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు.

దేశానికే ఆదర్శంగా ‘మంగళగిరి’!

దేశానికే ఆదర్శంగా ‘మంగళగిరి’!

మంగళగిరిని దేశంలోనే నెంబర్‌ 1 మోడల్‌ నియోజకవర్గంగా నారా లోకేశ్‌ తీర్చిదిద్దుతారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు

ఆర్థిక, రాజకీయ  దురంధరుడు రోశయ్య

ఆర్థిక, రాజకీయ దురంధరుడు రోశయ్య

కంచుకంఠం.. మాటల తూటాలు.. ఇంతలోనే చమక్కులు.. ఆ వెంటనే చురుక్కులు.. విపక్షాలు సైతం వ్యక్తిగతంగా విమర్శలు చేయలేనంత గంభీరమైన వ్యక్తిత్వం..

IQBAL : వైసీపీ మాటలు నమ్మకండి

IQBAL : వైసీపీ మాటలు నమ్మకండి

మైనార్టీలకోసం వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మకండని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ఆయన శనివారం హిందూ పురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రహమతపురం ప్రాంతంలో పర్యటించి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

MS ; ఎంఎస్‌ రాజుకు బ్రహ్మరథం

MS ; ఎంఎస్‌ రాజుకు బ్రహ్మరథం

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మడకశిర అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహర్మరథం పట్టారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మండలంలోని హొట్టేబెట్ట, కొత్తపాళ్యం, టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, మల్లినమడుగు, ఎం రాయాపురం, బీజీ హళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ప్రతి గ్రామంలో హారతులతో ఘనస్వాగతం పలికారు. మల్లసముద్రం గ్రామంలో కార్యకర్తలు యాపిల్‌ పండ్ల గజమాలతో సత్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి