Home » Polavaram
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై సీఎం చంద్రబాబు నిరంకుశంగా గాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది.
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
జగన్ ఐదేళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఒక్క పనీ జరుగక యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. ప్రాజెక్టును చూసేందుకు రానిచ్చేవారే కాదు.. ఎలాగోలా వెళ్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనేది.
రాష్ట్రానికి ‘గేమ్ చేంజర్’గా మారనున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిశ్చయించింది.
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 21,874 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు శనివారం తెలిపారు.
ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేకుండా పూర్తిగా వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి కేంద్రం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్...
పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం పనుల నాణ్యాతా ప్రమాణాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు...
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడ మండిపడ్డారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు.