• Home » PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

 PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి

PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విడుదల చేశారు. దీని కింద మొత్తం రూ.21 వేల కోట్లు పంపిణీ చేశారు. అయితే పలువురి రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు రాలేదు. దీంతో ఆ రైతులు ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

దేశవ్యాప్తంగా 9.4కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

Good News: నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..

Good News: నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..

PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.

PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి.

PM Kisaan: రైతులకు శుభవార్త.. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు

PM Kisaan: రైతులకు శుభవార్త.. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేంద్రం ఏటా ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున సాయమందిస్తోంది.

PM Kisan 18th Installment: రైతులకు అలర్ట్.. ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే..

PM Kisan 18th Installment: రైతులకు అలర్ట్.. ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే..

PM Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన కింద దేశంలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతులు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి, వారి ఆదాయాన్ని స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ 6 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు శుభవార్త.. ఈ తేదీనే 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు!

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు శుభవార్త.. ఈ తేదీనే 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు!

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగ(agriculture) దేశం. జనాభాలో సగానికి పైగా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే రైతులకు అందిస్తున్న పథకాలలో ఒకటైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Samman Nidhi Yojana) దేశవ్యాప్తంగా రైతులకు సహాయం అందించే లక్ష్యంతో 2019లో ప్రారంభించబడింది. అయితే రైతుల ఖాతాల్లోకి 19వ విడత మొత్తం ఎప్పుడు వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.

Budget 2024: రైతులకు మరో శుభవార్త.. ఈ బడ్జెట్ సమావేశంలోనే..

Budget 2024: రైతులకు మరో శుభవార్త.. ఈ బడ్జెట్ సమావేశంలోనే..

PM Kisan Scheme: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి