Home » Pileru
Andhrapradesh: ‘‘రా.. కదలిరా’’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
తిరుపతి: ‘‘రా.. కదలిరా’’ పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా, పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది.
Andhrapradesh: ‘‘రా.. కదలిరా’’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరు, సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పీలేరు భూఅక్రమాలపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ యువనేత నారా లోకేష్ డిమాండ్ చేశారు.