Home » Personal finance
Money Saving Tips: అసలే ద్రవ్యోల్బణ కాలం.. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కంటే.. ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
భారత్లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆదేశాలు జారీ చేసింది.
వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి.
ఒక్కోసారి ఎలాంటి వ్యక్తులకైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతిలో డబ్బుల్లేక అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులను వాయిదా వేయాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది పేటీఎం పోస్ట్ పేయిడ్.