• Home » Perni Nani

Perni Nani

Perni Nani: పెన్షన్లు పంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani: పెన్షన్లు పంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: మాజీ మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

AP Poltics:పేర్ని నాని ఓ అవినీతిపరుడు..  జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటైన విమర్శలు

AP Poltics:పేర్ని నాని ఓ అవినీతిపరుడు.. జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటైన విమర్శలు

మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Courier Srinu) ఘాటైన విమర్శలు గుప్పించారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని... ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఓ డ్రగిస్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు.

Perni Nani: ఈసీ, డీజీపీకి పేర్ని నానిపై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఫిర్యాదు..

Perni Nani: ఈసీ, డీజీపీకి పేర్ని నానిపై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఫిర్యాదు..

మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం సుబ్బరాయన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రతి అధికారి ఇవ్వాల్టితో పని అయిపోయిందని అనుకుంటున్నారా?

Perni Nani: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై ఫిర్యాదు..

Perni Nani: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై ఫిర్యాదు..

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ..

AP Elections 2024: గుంటూరులో ఓట్ల కొనుగోళ్ల కలకలం.. ప్రత్యేక కూపన్లు ఇస్తున్న వైసీపీ

AP Elections 2024: గుంటూరులో ఓట్ల కొనుగోళ్ల కలకలం.. ప్రత్యేక కూపన్లు ఇస్తున్న వైసీపీ

టీడీపీ కూటమి చేతిలో తన ఓటమి తథ్యమని భావిస్తున్న అధికార వైసీపీ.. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులను మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వారించినా.. ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని సూచించినా..

AP Elections 2024: వైసీపీ ప్రలోభాలు షురూ.. ఓట్ల కొనుగోళ్లకు నోట్ల కట్టలు తరలింపు

AP Elections 2024: వైసీపీ ప్రలోభాలు షురూ.. ఓట్ల కొనుగోళ్లకు నోట్ల కట్టలు తరలింపు

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులను పంపిణీ చేయడం, మద్యపానం సరఫరా చేయడం వంటివి చేస్తారు.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి