• Home » Penukonda

Penukonda

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్‌ బాయ్స్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్‌ చేశారు.

JC: సకాలంలో రైతులకు యూరియా

JC: సకాలంలో రైతులకు యూరియా

సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.

MINISTER SAVITHA: అభివృద్ధిని ప్రజలకు తెలపాలి

MINISTER SAVITHA: అభివృద్ధిని ప్రజలకు తెలపాలి

కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.

GANESH: కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం

GANESH: కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం

మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.

MINISTER SAVITHA: నాన్న ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష

MINISTER SAVITHA: నాన్న ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష

నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్‌.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

LAND DONETOR : ఊరికి ఉపకారి

LAND DONETOR : ఊరికి ఉపకారి

పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి