Home » Penamaluru
కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ మానవత్వంతో స్పందించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
యనమలకుదురులో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గౌతు శిరీష. లచ్చన్న సేవలు, బీసీలకు ప్రాధాన్యత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని కొనియాడారు
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..