Home » PBKS
ఐపీఎల్-2025లో నేడు ఆఖరాట జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ నడుమ మరికొన్ని గంటల్లో కప్ ఫైట్ జరగనుంది. ఇందులో ఎవరు గెలుస్తారా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఆర్సీబీకి అనుకూలంగా ఉంది.
క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్-2025 ఫైనల్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కప్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ సమయంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గర్ల్ఫ్రెండ్ తెగ సందడి చేసింది. చాహల్ వికెట్ తీసిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ముంబై ఇండియన్స్కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.
పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్ను ఓడించి ఐపీఎల్-2025 ఫైనల్లోకి దూసుకెళ్లింది అయ్యర్ సేన.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటున్నారు ఆర్సీబీ బౌలర్లు. ఓ రేంజ్లో డామినేషన్ కొనసాగిస్తోంది బెంగళూరు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టును వణికిస్తోంది.
ఐపీఎల్-2025 ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు పోటీపడుతున్నాయి ఆర్సీబీ-పంజాబ్. ఈ రెండు టీమ్స్ నడుమ ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే నెగ్గాల్సిందేనని ఇరు టీమ్స్ పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఒక ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలిపోనుంది. పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నడుమ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. అయితే పంజాబ్ కంటే బెంగళూరుకు చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓ సెంటిమెంట్ కోహ్లీ టీమ్కు బలాన్ని ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓడటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.
హేమాహేమీల సమరం షురూ అయింది. తాడోపేడో తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సిద్ధమైపోయాయి. ఈ ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా కీలక పోరు జరుగుతోంది.