• Home » Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం

Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం

Payyavula Keshav: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా గత ప్రభుత్వం పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే డ్రాప్‌ అవుట్‌ల కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నారు మంత్రి.

AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..

AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..

AP Budget 2025: ఏపీ బడ్జెట్‌లో అభవృద్ధి పథకాలకు పెద్ద పేట వేసింది కూటమి సర్కార్. ముఖ్యంగా విద్యా, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.

AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..

AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..

ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు.

AP Budget 2025-26: ఏపీ బడ్జెట్‌లో ఆ రంగానికి అధిక ప్రాధాన్యత

AP Budget 2025-26: ఏపీ బడ్జెట్‌లో ఆ రంగానికి అధిక ప్రాధాన్యత

AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌‌‌లో సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

AP Budget 2025: ఏపీ శాసనసభలో 2025- 26 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల

AP Budget 2025: ఏపీ శాసనసభలో 2025- 26 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల

AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సభ ముందు ఉంచారు.

ABN Live: ఏపీ బడ్జెట్..

ABN Live: ఏపీ బడ్జెట్..

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి.

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్  బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీలో ఈ నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖలవారీ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి