• Home » Patna

Patna

బిహార్‌లో బీసీలు 63 శాతం

బిహార్‌లో బీసీలు 63 శాతం

దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్‌లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సిద్ధమవుతున్నారు..

దళిత మహిళను కొట్టి.. దుస్తులు విప్పి.. నోట్లో మూత్రం పోయించి

దళిత మహిళను కొట్టి.. దుస్తులు విప్పి.. నోట్లో మూత్రం పోయించి

బిహార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని..

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Parliament Special session: నా జోస్యం ఫలిస్తోంది: నితీష్ కుమార్

Parliament Special session: నా జోస్యం ఫలిస్తోంది: నితీష్ కుమార్

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ముంబైలో రెండ్రోజుల 'ఇండియా' కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడారు.

2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం

2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.

Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.

Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

అదో పెద్ద రైల్వే స్టేషన్.. ప్రయాణికులతో స్టేషన్ అంతా హడావుడిగా ఉంది. ట్రైన్ రాక కోసం ఎదురుచూసేవారు.. అలాగే వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చిన వారితో స్టేషన్ సందడిగా ఉంది. పైగా హాలీడేస్ టైమ్..

2024 Loksabha Election: పాట్నా వేదికగా విపక్షాల భారీ సమావేశం.. హాజరుకానున్న 18 పార్టీలు

2024 Loksabha Election: పాట్నా వేదికగా విపక్షాల భారీ సమావేశం.. హాజరుకానున్న 18 పార్టీలు

ప్రతిపక్షాల ఐక్య కూటమి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహరచన జరుగనుంది. 18కి పైగా భావసారూప్యత కలిగిన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలుస్తోంది.

Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

క్లాసు రూముల్లో దాడులు చేసుకునే విద్యార్థులను చాలా మందిని చూశాం. అలాగే ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే మరో వైపు.. ప్రేమాయణం సాగించే విద్యార్థులను కూడా చూశాం. తప్పు చేసిన సందర్భాల్లో మందలించే ఉపాధ్యాయులపై ఎదురుదాడులకు దిగే విద్యార్థులనూ చూస్తూ ఉంటాం. అయితే..

Bageshwar Baba: రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

Bageshwar Baba: రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

పాట్నా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బాగశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. చలానాను ఆయనకు పంపారు. 90 రోజుల్లో చలానా సొమ్ము చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి