• Home » Patna

Patna

Nitish Kumar: నితీశ్‌ రాజకీయ వారసుడు మనీశ్‌!

Nitish Kumar: నితీశ్‌ రాజకీయ వారసుడు మనీశ్‌!

నితీశ్‌కుమార్‌ రాజకీయ వారసుడు ఎవరంటూ జరుగుతున్న చర్చకు దాదాపుగా తెర పడినట్టే! ఆయన సలహాదారు, మాజీ ఐఏఎస్‌ మనీశ్‌ వర్మ అధికారికంగా జేడీయూలో చేరారు.

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో నీట్‌ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్‌ చేసింది.

National : నీట్‌ పేపర్‌ లీక్‌

National : నీట్‌ పేపర్‌ లీక్‌

నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్‌లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్‌ లీక్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..

ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని..

Mob Set School On fire: ట్యాంకు లోపల విద్యార్థి మృతదేహం, పాఠశాలకు నిప్పు

Mob Set School On fire: ట్యాంకు లోపల విద్యార్థి మృతదేహం, పాఠశాలకు నిప్పు

బీహార్‌లోని పాట్నాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. డిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్జీఛాక్ సమీపంలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న ట్యాంకులో విద్యార్థి మృతదేహం కనిపించడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డును దిగ్బంధించడంతో పాటు ఆ పాఠశాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి