Home » Parliament
అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రెట్టింపు చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, ఖాళీగా ఉన్న 2.13 లక్షల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది
దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహేనని, కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్రం హోం మంత్రి అమిత్షా అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
వక్ఫ్ బిల్లు బుజ్జగింపు బిల్లు కాదని, అభ్యున్నతి బిల్లు అని ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రొఫెసర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని సూచించారు
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేయగా, బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా ఆరోపిస్తూ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.
IIT Placements: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐటీల్లో ఈ సంత్సరం క్యాంపస్ నియమాకాలు భారీగా తగ్గాయి. అదే మాదిరిగా జాబ్ ప్యాకేజీల్లోనూ తగ్గుదల కనిపించింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.