• Home » Parliament

Parliament

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

Mallikarjun Kharge Rajya Sabha: కాల్పులపై విచారణ ఏది, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఖర్గే..

Mallikarjun Kharge Rajya Sabha: కాల్పులపై విచారణ ఏది, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఖర్గే..

నేటి (జూలై 21) నుంచి దేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

ఈరోజు (జూలై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన..

Parliament: మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

Parliament: మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది.

India Bloc Virutal meet: పార్లమెంటులో అమీతుమీ.. ఇండియా కూటమి వర్చువల్ మీట్

India Bloc Virutal meet: పార్లమెంటులో అమీతుమీ.. ఇండియా కూటమి వర్చువల్ మీట్

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అహ్మదాబాద్ విమానం ప్రమాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్టాలు వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

CM Chandrababu: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు

CM Chandrababu: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు

వాణిజ్య పంటల రైతులకు మెరుగైన సబ్సిడీ, రాయితీలు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు రాజధాని అభివృద్ధికి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి