• Home » Parliament

Parliament

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.

Operation Sindoor Debate: తొలిరోజే రభస

Operation Sindoor Debate: తొలిరోజే రభస

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై ..

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

Mallikarjun Kharge Rajya Sabha: కాల్పులపై విచారణ ఏది, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఖర్గే..

Mallikarjun Kharge Rajya Sabha: కాల్పులపై విచారణ ఏది, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఖర్గే..

నేటి (జూలై 21) నుంచి దేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

ఈరోజు (జూలై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన..

Parliament: మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

Parliament: మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి