Home » Parliament
వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసేందుకు మార్పులు చేయాలని కేంద్ర హోమమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏప్రిల్ 4న ముగిసే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడతారని చెప్పారు
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది
పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. లోకసభ కాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.
పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభంకానున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ అవకాశం కల్పించారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతి ఇచ్చింది.
మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్లో ఇవాళ(బుధవారం) కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో బిల్గేట్స్ భారత్లో పర్యటించడం ఇది మూడోసారి.
వివిధ నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన నిధుల వినియోగం తీరుపై జలవనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..
పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ అంశం చాలా కీలమైందని పేర్కొంటూ మూడు తీర్మానాలను డీఎంకే ఎంపీల సమావేశంలో ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి స్టాలిన్కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్నిఆమోదించారు.
వక్ఫ్ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
కోర్టుల్లో శిక్షలు పడి, నేరచరితులుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.