• Home » Palnadu

Palnadu

 TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.

AP Govt: పల్నాడు జిల్లాలో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్

AP Govt: పల్నాడు జిల్లాలో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్

Palnadu District Case: మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రెండు జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. టీడీపీ వర్గీయులను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.

 Petrol Attack In Palnadu: యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ

Petrol Attack In Palnadu: యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో యువకుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

AP NEWS: తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..పెట్రోల్ పోసి

AP NEWS: తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..పెట్రోల్ పోసి

పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది.

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Palnadu Crime: పల్నాడులో ఓ యువకుడిపై యువతి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

Inter Students Problems: సత్తెనపల్లిలో వింత పరిస్థితిని ఎదుర్కొన్న ఇంటర్ స్టూడెంట్స్

Inter Students Problems: సత్తెనపల్లిలో వింత పరిస్థితిని ఎదుర్కొన్న ఇంటర్ స్టూడెంట్స్

Inter Students Problems: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ కాసేపు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Maha Shivarathri: కనులపండువగా  శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

Maha Shivarathri: కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..

Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

చాగంటివారిపాలేనికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా బొల్లవరం శివారు మాదల మేజరు కాలువ వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది.

Emotional Incident.. వృద్ధ దంపతులకు తీరని కష్టం ..

Emotional Incident.. వృద్ధ దంపతులకు తీరని కష్టం ..

పుట్టుకతోనే బిడ్డకు సమస్య ఉందని తెలిస్తే ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు ఆ శిశువును సజీవ సమాధి చేయడం.. లేక చెత్త కుప్పల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బిడ్డను అమ్మేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే పల్నాడు జిల్లాలోని ఓ వృద్ధ జంట మాత్రం పుట్టినప్పటి నుంచి నయంకాని ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన నలుగురు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి