Home » Palasa
Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ను సీఎం ప్రారంభించనున్నారు.
తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ముగిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నిర్వహించిన ఈ కీలక సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి..
చతురత, చాణక్యం ఉన్న నేతలు రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా
పలాస, నవంబరు 29: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని..