• Home » Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: 200 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు.. మహిళా పైలట్లకు బిగ్ సెల్యూట్!

Operation Sindoor: 200 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు.. మహిళా పైలట్లకు బిగ్ సెల్యూట్!

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. భారత మహిళా పైలట్లు శత్రుదేశానికి చుక్కలు చూపించారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఏకంగా 200 మందిని లేపేశారని పేర్కొన్నాయి. దీని గురించి మరింతగా చూద్దాం..

 Gujarat ATS: పాక్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. అరెస్ట్

Gujarat ATS: పాక్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. అరెస్ట్

భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్‌లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.

Germany Supports India: ఉగ్రవాదంపై యుద్ధం.. భారత్‌కు మద్దతుగా జర్మనీ

Germany Supports India: ఉగ్రవాదంపై యుద్ధం.. భారత్‌కు మద్దతుగా జర్మనీ

ఉగ్రవాదం ముప్పును తిప్పి కొట్టేందుకు భారత్ స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. పహల్గాం దాడిని ఖండించింది.

Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..

Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..

Mysore Pak: రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.

Amit Shah: భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా.. అసలు కారణమిదే..

Amit Shah: భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా.. అసలు కారణమిదే..

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్‎కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.

WHO: పాక్ పన్నాగం పటాపంచలు.. WHOలో అనుపమ స్పీచ్.. వైరల్

WHO: పాక్ పన్నాగం పటాపంచలు.. WHOలో అనుపమ స్పీచ్.. వైరల్

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాక్ వెన్ను విరిచింది భారత దౌత్యవేత అనుపమ సింగ్ చేసిన ప్రసంగం. ఆ స్పీచ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.

CM Revanth Reddy: ట్రంప్‌ ఒత్తిడికి లొంగిన కేంద్రం

CM Revanth Reddy: ట్రంప్‌ ఒత్తిడికి లొంగిన కేంద్రం

పాక్‌పై గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆయన సేవలను కొనియాడారు.

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..

శత్రుదేశం పాకిస్థాన్‌ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్‌కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి