• Home » Operation Maoists

Operation Maoists

 Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

నక్సల్స్‌పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.

Maoist Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ.. నేడు భారత్ బంద్‌కు పిలుపు..

Maoist Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ.. నేడు భారత్ బంద్‌కు పిలుపు..

భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో మావోయిస్టులు కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో కూడా హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

Bandi Sanjay On Maoists: దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay On Maoists: దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.

Operation Kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Operation Kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. భారీగా మావోయిస్టుల లొంగుబాటు

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ అభయ్‌తో పాటూ 61 మంది మావోయిస్టులు లొంగిపోగా.. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, విద్యాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.

Maoist Party Bandh: మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..

Maoist Party Bandh: మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌ని నిరసిస్తూ ఈ బంద్‌ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది:  మహేష్ గౌడ్

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది: మహేష్ గౌడ్

మోదీ ప్రభుత్వంలో మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..

Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..

పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లపై జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలను కొట్టివేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత అంటూ 'న్యూయార్క్ టైమ్స్' శాటిలైట్ ఫొటోలతో కథనం ప్రచురించింది.

Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్

Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్

చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్

Bandi Sanjay: తుపాకులు వీడి..పోలీసులకు లొంగిపోండి..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: తుపాకులు వీడి..పోలీసులకు లొంగిపోండి..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: మావోయిస్టులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి