• Home » Ongole

Ongole

Temperature Rise: పెరిగిన ఎండ.. ఒంగోలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత

Temperature Rise: పెరిగిన ఎండ.. ఒంగోలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రానికి దూరంగా మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో..

‘ఆంధ్రజ్యోతి’ ఆలోచనలను ఆచరిస్తాం

‘ఆంధ్రజ్యోతి’ ఆలోచనలను ఆచరిస్తాం

సమాజ హితం కోసం ‘ఆంధ్రజ్యోతి’ చేసే ప్రతి ఒక్క ఆలోచననూ అమలు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ హామీ ఇచ్చారు.

Ongole: నేడు ఒంగోలులో అక్షరమే అండగా సభ

Ongole: నేడు ఒంగోలులో అక్షరమే అండగా సభ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా సభ శనివారం ఒంగోలులో జరగనుంది. ఈ ఏడాది జనవరి 28న ఒంగోలులోని 37వ డివిజన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ పార్కులో చర్చా వేదిక నిర్వహించారు.

YSRCP: రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

YSRCP: రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులను దగా చేసి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారి వద్దకు వచ్చావని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు.

వందేభారత్‌పై రాళ్లు.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల అరెస్టు

వందేభారత్‌పై రాళ్లు.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల అరెస్టు

వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్‌ వివరాలు వెల్లడించారు.

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్‌ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని (ఐఐఎస్‌సీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Ongole: సీఐపై మందుబాబుల దాడి

Ongole: సీఐపై మందుబాబుల దాడి

ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై మద్యం సేవించి మందుబాబులు దాడి చేసి, అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దుండగులు పరారయ్యారు.

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో 10 నిమిషాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి