Home » Ongole
కనిగిరి కోర్టు (Kanigiri Court) దగ్గర ఇద్దరు నిందితులు పరారయ్యారు.
వైసీపీ అధినేత జగన్ రెడ్డికి (YCP Chief Jagan Reddy) సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) అవినాశ్ను (Avinash Reddy) ఏ క్షణమైనా..
బాలినేని శ్రీనివాసరెడ్డి.. (Balineni Srinivasa Reddy) ఈ పేరు గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. ఎప్పుడైతే తీవ్ర అసంతృప్తితో వైసీపీ అధిష్టానం తనకిచ్చిన..
ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీలో (YSR Congress) సంచలనాలకు కేరాఫ్గా తయారయ్యారు. ఈ మధ్య ఎక్కడ చూసినా..
వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు.
అధికారుల బదిలీల్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటుందనేందుకు ఒంగోలు డీఎస్పీ బదిలీ వ్యవహారం మచ్చుతునకగా మారింది. ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల మేరకు..
నైరుతి రైల్వేజోన్ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురానికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకుంది. 07154 రైలు ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్
ఎరువులు కొనుగోలు చేసినట్లు మభ్యపెట్టి ఫోన్పే మాటున సైబర్ నేరగాళ్లు ఎరువుల డీలర్ను బురిడీ కొట్టించారు. ఈ ఘటన కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సొంత వారి నుంచే సమస్యలు చుట్టుముడుతున్నాయి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో తమ్ముడైన..
అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ మంత్రి, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విన్న అభిమానులు..