Home » Ongole
ప్రకాశం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా, ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ‘కోరమాం
ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్లో తుపాకీ పేలుడు కలకలంరేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల సంయుక్త సమావేశానికి సీఎం జగన్ చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినందుకు వైవీని సీఎంను కలవలేదు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.
వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి..