Home » Ongole
ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆరుగురు టీడీపీ సీనియర్ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్ - రామనాథపురం(Secunderabad - Ramanathapuram) మధ్య వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ను కొనసాగించనున్నట్లు
మూడేళ్లుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు డబ్బు కోసం న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరించడంతో పిల్లలతో సహా ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లల ఏడుపులు గమనించి కుటుంబ సభ్యులు వారిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. బాయ్ఫ్రెండ్తో కలిసి దీప్తిని ఆమె చెల్లెలు చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీప్తి చెల్లి చందన హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. కాలేజీలో సీనియర్ను చందన ప్రేమించింది. మతాంతర వివాహానికి తల్లిదండ్రులు, అక్క దీప్తి అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప్తిని చందన హత్య చేసి పరారైంది.
శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
నైరుతి రైల్వేజోన్ పరిధిలో కొన్ని రైళ్ళను రద్దు చేయగా మరికొన్ని రైళ్ళ మార్గంలో కొద్దిగా మార్పులు చేశారు. మైసూరు- హౌరా(Mysore- Howrah)ల
ప్రకాశం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా, ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...