• Home » Ongole

Ongole

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది.

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.

Balineni Issue : నిన్నటి నుంచి CMO లోనే బాలినేని.. హుటాహుటిన తాడేపల్లికి ఒంగోలు ఎస్పీ.. ఇప్పుడిదే చర్చ!

Balineni Issue : నిన్నటి నుంచి CMO లోనే బాలినేని.. హుటాహుటిన తాడేపల్లికి ఒంగోలు ఎస్పీ.. ఇప్పుడిదే చర్చ!

ఏపీలో పెను సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Accident : వైఎస్ విజయలక్ష్మికి తప్పిన పెను ప్రమాదం..!

Accident : వైఎస్ విజయలక్ష్మికి తప్పిన పెను ప్రమాదం..!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి (YS Vijayalakshmi) పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లగా.. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది...

Ramakrishna: ముందస్తు ఎన్నికలొస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం

Ramakrishna: ముందస్తు ఎన్నికలొస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం

ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

AP Highcourt: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట

AP Highcourt: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట

ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆరుగురు టీడీపీ సీనియర్ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Trains: సికింద్రాబాద్‌ - రామనాథపురం మధ్య రైళ్ల కొనసాగింపు

Trains: సికింద్రాబాద్‌ - రామనాథపురం మధ్య రైళ్ల కొనసాగింపు

సికింద్రాబాద్‌ - రామనాథపురం(Secunderabad - Ramanathapuram) మధ్య వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్ ను కొనసాగించనున్నట్లు

Kanigiri: భర్త ఫోన్‌కు ఊహించని వీడియోలు.. ఈ విషయం తెలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్య ఏం చేసిందంటే..

Kanigiri: భర్త ఫోన్‌కు ఊహించని వీడియోలు.. ఈ విషయం తెలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్య ఏం చేసిందంటే..

మూడేళ్లుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు డబ్బు కోసం న్యూడ్‌ ఫొటోలు, వీడియోలతో బెదిరించడంతో పిల్లలతో సహా ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లల ఏడుపులు గమనించి కుటుంబ సభ్యులు వారిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Korutla Deepthi Case: దీప్తిని లేకుండా చేసిందెవరో తెలిసిపోయింది.. ఒంగోలులోని ఓ లాడ్జిలో..

Korutla Deepthi Case: దీప్తిని లేకుండా చేసిందెవరో తెలిసిపోయింది.. ఒంగోలులోని ఓ లాడ్జిలో..

కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీప్తిని ఆమె చెల్లెలు చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీప్తి చెల్లి చందన హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నట్లు తెలిసింది. కాలేజీలో సీనియర్‌ను చందన ప్రేమించింది. మతాంతర వివాహానికి తల్లిదండ్రులు, అక్క దీప్తి అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప్తిని చందన హత్య చేసి పరారైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి