• Home » Odisha

Odisha

Republic Day: పండ్లతో సైకతా శిల్పం.. ఆకట్టుకుంటున్న పూరీ తీరం

Republic Day: పండ్లతో సైకతా శిల్పం.. ఆకట్టుకుంటున్న పూరీ తీరం

ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుందరమైన ఇసుక కళ(Sand Art)ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు.

Ram Mandir: అయోధ్యలోనే కాదు.. జనవరి 22న మరో రామమందిరం ప్రారంభం

Ram Mandir: అయోధ్యలోనే కాదు.. జనవరి 22న మరో రామమందిరం ప్రారంభం

జనవరి 22వ తేదీ రామ భక్తులకు ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆరోజు అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. అలాగే.. అదే రోజున ఒడిశాలో నిర్మించిన రామమందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.

Dipa Karmakar: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న దీపా కర్మాకర్

Dipa Karmakar: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న దీపా కర్మాకర్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024లో మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ప్రముఖ క్రీడాకారిణి దీపా కర్మాకర్(Dipa Karmakar) మహిళల ఆల్‌రౌండ్ విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నారు.

Tea: హైవే పక్కన టీ ఉచితంగా అందించండి.. కారణమిదే?

Tea: హైవే పక్కన టీ ఉచితంగా అందించండి.. కారణమిదే?

దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల(Road Accidents) సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. హెవీ ట్రక్కులు, లారీలతో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.

Viral Video: మంటగలిసిన మానవత్వం.. బోరు బావిలో నవజాత శిశువు.. 5గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత..

Viral Video: మంటగలిసిన మానవత్వం.. బోరు బావిలో నవజాత శిశువు.. 5గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత..

Newborn Girl Stuck in Abandoned Bore Well in Odisha: ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాడుబడ్డ బోరుబావిలో నవజాతశిశువు కనిపించడం కలకలం సృష్టించింది. 20 అడుగుల లోతులో ఉన్న శిశువును రెస్క్యూ సిబ్బంది ఐదున్నర గంటల పాటు కష్టపడి అతికష్టం మీద ప్రాణాలతో కాపాడారు.

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.

IT Raids: ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం

IT Raids: ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో(IT Raids) నోట్ల గుట్టలు బయటపడుతన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లలోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

PM Modi: దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం.. మోదీ ఘాటు ట్వీట్

PM Modi: దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం.. మోదీ ఘాటు ట్వీట్

ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని 'ఎక్స్' వేదికపై మోదీ శుక్రవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తన ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది.

Cocaine seized: ఇండోనేషియా నౌక నుంచి రూ.230 కోట్ల కొకైన్ స్వాధీనం

Cocaine seized: ఇండోనేషియా నౌక నుంచి రూ.230 కోట్ల కొకైన్ స్వాధీనం

ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్‌లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి