• Home » NTR District

NTR District

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

Sri Lakshmi Shah: ఎన్టీఆర్ జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలాజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు.

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

Andhrapradesh: విజయవాడ - విస్సన్నపేట ప్రధాన రహదారిపై పాత నాగులూరు గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంటు వేసుకుని మరీ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

Andhrapradesh: ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలని.. ఈ యాప్‌తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. ఇటువంటి నేరాలు జరిగితే పోలీసులకు కూడా సమాచారం అందుతుందన్నారు. అపార్ట్‌మెంట్, కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

AP News: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం.. చివరకు

AP News: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం.. చివరకు

Andhrapradesh: పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో గ్రామ శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి యత్నించాడు. ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అలికిడి గమనించిన ఓ వృద్ధుడు.. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

Fake Currency Note: కృష్ణా  జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఆ ముఠా గుట్టురట్టు

Fake Currency Note: కృష్ణా జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఆ ముఠా గుట్టురట్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులు మోసపోతున్నారు.

Kesineni Chinni:  ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Chandrababu: వరద బాధితులకు పరిహారం అందజేసిన  సీఎం చంద్రబాబు

Chandrababu: వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు

వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలూగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు.

Rain Alert: భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

Rain Alert: భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్‌లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..

Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..

తిరువూరులో గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఒక రేషన్ వ్యాపారికి చెందిన లారీని మరో వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి