Home » NT Ramarao
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీనియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరుతున్నారు. నేడు మానుకొండూరులో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మనకొండూరు సభలో ముఖ్యమంత్రి పదే పదే ఎన్టీఆర్ పేరును ఉచ్చరించారు.
2023 సంవత్సరానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ( Special Operation Medals )ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మెడల్స్ అందజేయనుంది.
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ను కలుసుకున్నారు...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్లో అత్యవసర భేటీ అయ్యారు.
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్సాగర్, ప్రధాన చెరువులతో బేబీ పాండ్స్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ‘మమ్మల్ని ఎవరు అడ్డుకునేది.. మేం చెప్పిందే శాసనం’ అనుకుంటున్న అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి...
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈరోజు(శనివారం) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.