Home » NRI
కమ్యూనిటీకి సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతులైన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయాలనే లక్ష్యంతో తానా అట్లాంటా టీమ్ సేవ చేసేవారికి తమవంతు సేవ చేయడం అన్న భావనతో ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
తానా మహాసభల్లో భాగంగా వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన తానా ధీం-తానా పోటీలు జూన్ 8వ తేదీన అట్లాంటాలో కూడా ఘనంగా నిర్వహించారు. డులూత్ పట్టణం, జేడ్ బాంక్వెట్స్లో నిర్వహించిన ఈ పోటీలు తానా నాయకుల జ్యోతి ప్రజ్వలనతో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది.
'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).
Mini Mahanadu: పోర్ట్లాండ్లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లాస్ఏంజెల్స్లో మినీ మహానాడు ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాస్ ఏంజెల్స్ నుంచే కాకుండా శాన్డియాగో నుంచి భారీగా ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు తరలి వచ్చారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. భారతీయ భాషలు అసంఖ్యాకంగా ఉన్నాయన్నారు. ఆ జాబితాలోని 24 భాషలకు ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేస్తుందన్నారు.
California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి విదేశీ విద్యార్థుల వీసాలను అక్కడి అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఆ నిబంధన విద్యార్థులందరికీ షాకివ్వడం మాత్రం ఖాయం.
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది