• Home » NRI

NRI

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో మహానాడు, నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రవాస తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు.

‘ఐరిస్ మొబిలిటీ’.. అమెరికాలో తెలుగు యువత అద్భుతం..

‘ఐరిస్ మొబిలిటీ’.. అమెరికాలో తెలుగు యువత అద్భుతం..

తెలుగు యువత ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వెలుగొందుతోంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నారు.

'అన్ని దేశాల్లోనూ మూర్ఖులు ఉంటారు'.. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

'అన్ని దేశాల్లోనూ మూర్ఖులు ఉంటారు'.. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

భారతీయులు, ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంజాబ్‌ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.

అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. హాజరైన వసంత కృష్ణప్రసాద్

అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. హాజరైన వసంత కృష్ణప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో శ్రీనాథ్‌రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి కొండ‌ప‌ల్లి

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి కొండ‌ప‌ల్లి

ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భ‌వ‌న్‌లో మంత్రి కొండ‌ప‌ల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై స‌ల‌హా క‌మిటీ స‌మావేశమైంది.

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.

చార్లెట్‌లో ఘనంగా తానా అడాప్ట్ స్ట్రీట్ కార్యక్రమం

చార్లెట్‌లో ఘనంగా తానా అడాప్ట్ స్ట్రీట్ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి