Home » NRI
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC) 1996-2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19-21 తేదీల్లో అమెరికాలోని లానియర్ ఐలాండ్స్లో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వారి కాలేజ్ రోజుల స్నేహబంధాలను, పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరామ్ అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, దివంగత నేత కోడెల శివప్రసాదరావులకి ఘన నివాళులు అర్పించారు.
ఛార్లెట్ కాంకర్డ్లోని ఫ్రాంక్లిస్కే పార్క్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో వాయండాన్చ్ (Wyandanch) యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. రాజా కసుకుర్తి సహాయంతో దాదాపు 100 మంది స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్లు, స్కూల్ సామగ్రిని అందజేశారు.
పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. అందులో భాగంగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు.
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు.
కర్నూలు జిల్లా బాలభారతి పాఠశాలకు ₹10 లక్షల విరాళాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు. శుక్రవారం ఆగస్టు 29 నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా ₹10 లక్షల రూపాయల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతమైన ‘ఆటా డే’ కార్యక్రమం చేపట్టింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి.
ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్టు సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ పోస్టల్ శాఖ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.