Home » NRI
అమెరికాలో ఉంటూ సంగీత కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తిఉన్నవారికోసం అమెరికాలోని తానా కళాశాల ప్రత్యేక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. 2024-2025 సంవత్సరం కోసం ప్రవేశాలకు తానా కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్ఆర్ఐ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే "నెలనెలా తెలుగు వెలుగు" కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
వలసలు నిరోధించేందుకు బర్త్రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు అమెరికా పౌరసత్వం ఎలా పొందాలనే ఆందోళన భారతీయుల్లో మొదలైంది. అయినా, అమెరికా పౌరసత్వ కల నెరవేర్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి..
NRI, TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు జనవరి 19వ తేదీన డాలస్లో ఘనంగా నిర్వహించారు. ''సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా'' అంశంపై వక్తలు మాట్లాడారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటోలోని మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికోలో ‘తీన్మార్ సంక్రాంతి’ పేరుతో సంక్రాంతి వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించారు..
వైద్య రంగంలో నిపుణుడిగా పేరొంది ఏకంగా సౌదీ అరేబియా రాజ కుటుంబానికి వైద్యునిగా సేవలందించిన డాక్టర్ అన్వర్ ఖుర్షీద్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించింది. ఆయనను ఐ.ఐ.పి.ఏ రియాద్లో సన్మానించింది.
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి నీరాజనం పలికింది.
రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్సైట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా..
సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డల్లాస్ లో జరిగిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) గవర్నింగ్ బోర్డ్ సమావేశంలో 2025 వ సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏర్పాటయింది. చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డల్లాస్ లో లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.