• Home » NRI News

NRI News

NRI: డల్లాస్‌లో డాకు మహారాజ్ సందడి.. క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన బాలకృష్ణ యువసేన

NRI: డల్లాస్‌లో డాకు మహారాజ్ సందడి.. క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన బాలకృష్ణ యువసేన

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు.

TANA: తానా ఆధ్వర్యంలో ఘనంగా 75వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు..

TANA: తానా ఆధ్వర్యంలో ఘనంగా 75వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు..

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై జరిగిన అంతర్జాల సాహిత్య చర్చా కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కెనడా సర్కార్ కీలక నిర్ణయం.. విదేశీయులకు షాక్ ..!

కెనడా సర్కార్ కీలక నిర్ణయం.. విదేశీయులకు షాక్ ..!

Canada Govt Key Decision : కెనడాలో శాశ్వత నివాసం ఉండాలను కోనే విదేశీయులకు గట్టి షాక్ తగిలింది. ఏదో జాబ్ చూసుకుని హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామనుకొంటే కుదరదని వీదేశీయులకు కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకొనే జాబ్ ఆఫర్ పాయింట్లను సైతం ఎత్తివేసింది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.

NRI: రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే

NRI: రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే

ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.

NRI news: దిగ్విజయంగా ముగిసిన ‘‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’’..

NRI news: దిగ్విజయంగా ముగిసిన ‘‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’’..

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22- 23 తేదీల్లో నిర్వహించిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించి, మధ్య ప్రాచ్య దేశాల్లో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో స్థానం సంపాదించుకుంది.

NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు

NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు

టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..

NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన

NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన

తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్‌లోనూ వ్యాపించాయి.

NRI: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు సదస్సు

NRI: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు సదస్సు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ నెల చివరి ఆదివారం మన భాష- మన యాస మాండలిక భాషా అస్తిత్వంపై..

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 208వ సాహిత్య సదస్సు

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 208వ సాహిత్య సదస్సు

208వ సాహిత్య సదస్సు నవంబర్ 24 (ఆదివారం) టెక్సాస్‌లోని లూయిస్ విల్ నగరంలో జరగనుంది. ఈ నెల తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు అంశంపై సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త ..

వీసా మోసాల కేసులో నేరం ఒప్పుకొన్న  ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు

వీసా మోసాల కేసులో నేరం ఒప్పుకొన్న ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు

ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి