• Home » Nitish Kumar

Nitish Kumar

Bihar:కులాల కోటా పెంపుదల బిల్లుకు సర్కార్ ఆమోదం.. ఎవరికి ఎంత శాతమంటే?

Bihar:కులాల కోటా పెంపుదల బిల్లుకు సర్కార్ ఆమోదం.. ఎవరికి ఎంత శాతమంటే?

బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో క్యాస్ట్ కోటా రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్ లో రిజర్వేషన్ కోటా ఇకపై 65 శాతం పెరగనుంది.

PM Narendra Modi: ‘సిగ్గులేని వ్యాఖ్యలు చేశారు, ఇంకెంత దిగజారుతారు’.. నితీశ్ కుమార్‌పై ప్రధాని మోదీ ధ్వజం

PM Narendra Modi: ‘సిగ్గులేని వ్యాఖ్యలు చేశారు, ఇంకెంత దిగజారుతారు’.. నితీశ్ కుమార్‌పై ప్రధాని మోదీ ధ్వజం

మన భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో.. అప్పుడప్పుడు రాజకీయ నేతలు ‘జనాభా నియంత్రణ’పై తమ సూచనలు ఇస్తుంటారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అదే పని చేశారు. కానీ..

Nitish Kumar:'ఐ యామ్ సారీ.. మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా': నితీశ్ కుమార్

Nitish Kumar:'ఐ యామ్ సారీ.. మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా': నితీశ్ కుమార్

జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తెలిపారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు.

Nitish Kumar: 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు...నితీష్ సర్కార్ నిర్ణయం

Nitish Kumar: 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు...నితీష్ సర్కార్ నిర్ణయం

బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Bihar Caste Survey: సామాజిక, ఆర్థిక గణాంకాల విడుదల.. ఎవరి స్టాటస్ ఎలా ఉందంటే..?

Bihar Caste Survey: సామాజిక, ఆర్థిక గణాంకాల విడుదల.. ఎవరి స్టాటస్ ఎలా ఉందంటే..?

రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై డాటాను బీహార్ ప్రభుత్వం మంగళవారంనాడు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్‌లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్ల లో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది.

Congress:ఇండియా కూటమి కాంగ్రెస్‌కు కీలకమే.. కానీ..! మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

Congress:ఇండియా కూటమి కాంగ్రెస్‌కు కీలకమే.. కానీ..! మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు.

Nitish Kumar:లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో కాంగ్రెస్ వెనకబడింది.. నితీష్ కుమార్ చురకలు

Nitish Kumar:లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో కాంగ్రెస్ వెనకబడింది.. నితీష్ కుమార్ చురకలు

కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు.

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.

Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి