Home » Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణ కోసం తనతో పాటు పార్లమెంటుకు తీసుకువెళ్లే పర్సు చాలా స్పెషల్ గా కనిపిస్తు ఉంటుంది. అయితే, గతంలో బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్కేస్ను ఉపయోగించేవారు.. మరీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంటేషన్ను ఎందుకు మార్చారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర బడ్జెట్పైనే అందరిచూపు.. ఇవాల్టి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.
బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Union Budget: మరికొన్ని గంటల్లో బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ తయారీలో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే సిబ్బంది.. వారి వారి నివాసాలకు వెళ్లడానికి లేదు. అత్యవసరమైతే.. భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది.
Budget 2025: మరికొద్ది రోజుల్లో ఆర్థిక బడ్జెట్ను కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మరి అందుకు సంబంధించిన కీలక అప్ డేట్ మీకు తెలుసా..
విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో ఆయన భేటీ ఆయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ప్రైవేటు జాబ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే..
పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.