Home » Nirmala Sitharaman
ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
లోక్సభలో(loksabha) ఆగస్టు 7న ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న పలువురు ప్రతిపక్ష సభ్యులు ఆరోగ్య బీమా, జీవిత బీమా(insurance) ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.
సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణంతో సెబీ ఖాతాలో ఉన్న రూ.25 వేల కోట్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. సహారా రెండు పథకాల(sahara schemes) కింద మొత్తం రూ.25,000 కోట్లలో రూ.138.07 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం తెలిపారు.
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.
బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని, మిగిలిన రాష్ట్రాల పేర్లు
ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.
స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్లకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్ సాహు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.