• Home » Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి  రానున్న మార్పులివే...

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...

Nirmala Sitarman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న పలు అంశాలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు కానున్నాయి.

CM Chandrababu :కోలుకోవడానికి నిధులు కావాలి

CM Chandrababu :కోలుకోవడానికి నిధులు కావాలి

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం

భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం

అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంపై పెద్దఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఎగుమతిదారుల ప్ర యోజనాలు కాపాడేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Nirmala Sitharaman: మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలా చేయాలి..

Nirmala Sitharaman: మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలా చేయాలి..

విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగానే పోలవరం పూర్తి చేసి తీరతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖలో కేంద్ర బడ్జెట్‌పై పోస్ట్ బడ్జెట్ చర్చలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు తెలిపారు.

Nirmala Sitharaman: చరిత్ర ఓ సముద్రం.. చాలా తెలుసుకోవాలి

Nirmala Sitharaman: చరిత్ర ఓ సముద్రం.. చాలా తెలుసుకోవాలి

Nirmala Sitharaman: ప్రపంచ చరిత్ర పుస్తకంలో చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు.

Purandeswari: 2047నాటికి  మోదీ టార్గెట్ అదే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: 2047నాటికి మోదీ టార్గెట్ అదే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Daggubati Purandeswari: చట్టసభల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్న ఘనత మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. యువతకు, రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Budget: నాడు మిగులు బడ్జెట్‌.. నేడు అప్పుల కుప్ప

Budget: నాడు మిగులు బడ్జెట్‌.. నేడు అప్పుల కుప్ప

విభజనకు ముందు మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తాను ఏ పార్టీనో, ప్రభుత్వాన్నో నిందించడం లేదని.. తెలంగాణ గురించి వాస్తవ పరిస్థితులనే చెబుతున్నానని పేర్కొన్నారు.

Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని.. విభజన అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ..

New Income Tax Bill: సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు  ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

New Income Tax Bill: సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

New Income Tax Bill: బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. మళ్లీ మార్చి 10వ తేదీన రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని(రీస్ట్రక్చరింగ్‌) డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి