• Home » New Parliament Building

New Parliament Building

TS Politics : ఒకే ఒక్క ప్రశ్నతో కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిన ఎంపీ నామా..!

TS Politics : ఒకే ఒక్క ప్రశ్నతో కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిన ఎంపీ నామా..!

అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను (CM KCR) బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) చిక్కుల్లోకి నెట్టారు.! దీంతో.. ఒకే ఒక్క ప్రశ్నతో పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పరువు పోయినట్లయ్యింది..! ఏదో చెప్పాలని చెప్పబోతే.. అసలుకే ఎసరొచ్చినట్లయ్యింది.!..

Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.

Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన

Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పెండింగ్ అంశాలపై (Pending Issues) పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీకి..

హైదరాబాద్ మూసీ నదిపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

హైదరాబాద్ మూసీ నదిపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

హైదరాబాద్ మూసీ నది కాలుష్య నివారణపై ఎటువంటి ప్రతిపాదనా లేదని పార్లమెంట్‌లో కేంద్రం తేల్చిచెప్పింది. మూసీ నది కాలుష్య నివారణకు ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Parliament : ఈ నెల 19న కేంద్రం అఖిల పక్ష సమావేశం.. ఆ కీలక బిల్లుపై చర్చ కోసమేనా..?

Parliament : ఈ నెల 19న కేంద్రం అఖిల పక్ష సమావేశం.. ఆ కీలక బిల్లుపై చర్చ కోసమేనా..?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC) బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

Monsoon Session : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి

Monsoon Session : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగుతాయని తెలిపారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే.

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్‌ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం..

Sengol: రాజదండం ఓ మిస్టరీ..? ఎన్నో అభూత కల్పనలు...!?

Sengol: రాజదండం ఓ మిస్టరీ..? ఎన్నో అభూత కల్పనలు...!?

దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్‌కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.

Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్‌లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి