Home » New Parliament Building
అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం..
దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.
అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...
నభూతో నభవిష్యతి అనే రీతిలో భారత దేశ నూతన పార్లమెంటు అద్భుత కట్టడంగా ఆవిష్కృతమైంది. సెంట్రల్ విస్టాలో భాగంగా రెండేన్నరేళ్లలోపు కొత్త భవన నిర్మాణం పూర్తయింది. అయితే, ఇదే సమయంలో పార్లమెంటు కొత్త భవనంలోని గోడపై ఏర్పాటు చేసిన 'అఖండ భారత్' మురల్ పెయిటింగ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగిన తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని అన్నారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రజావాణి అని అభివర్ణించారు. నూతన పార్లమెంటు భవాన్ని ప్రధానమంత్రి శనివారంనాడు ప్రారంభించిన కొద్ది సేపటికే రాహుల్ ఈమేరకు ఒక ట్వీట్ చేశారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తు భారతీయులకు గర్వకారణం, ఆనందదాయకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ చరిత్రాత్మక ఘట్టాన్ని కనులారా చూసే సౌభాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విదేశాంగ మంత్రి