Home » New Parliament Building
పార్లమెంట్లో బుధవారం(Parliament Security Breach) జరిగిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. లోక్సభ(Parliament Sessions) నడుస్తుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకి యెల్లో కలర్ స్మోక్ వదిలాడు.
భారత పార్లమెంటుపై(India Parliament) దాడి చేస్తామని బెదిరిస్తూ టెర్రరిస్టు(Terrorist) విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై నెలకొన్న స్తబ్ధత వీడింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానుండగా.. 4వ తేదీ నుంచి సమావేశాలు జరపనున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు వేదికైన కొత్త పార్లమెంటు భవనంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భవన నిర్మాణాన్ని తప్పుపట్టింది. కొత్త కాంప్లెక్స్ను పార్లమెంటు భవనం అనే కన్నా 'మోదీ మల్టీప్లెక్స్'. 'మోదీ మారియట్' అంటే మంచిదని మండిపడింది.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది.
కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. నూతన పార్లమెంట్లో లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంట్లో ఫోటో సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎంపీలంతా నూతన పార్లమెంట్లో అడుగుపెట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు...
ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు...