Home » New Delhi
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్పోర్ట్ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్పోర్ట్ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.
'దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం'.. 'మీరు శక్తివంతులైతే, అవసరమైనప్పుడు దానిని చూపించాలి'.. 'మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము.'
24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటలకే విడుదల చేశారు. జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేయడంతో పాటు, జరిమానా చెల్లించడంతో ఆమెను విడిచిపెట్టారు
విడివిడిగా ఉన్న ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)ను 2022 మే 22న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో విలీనం చేశారు.
నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై 2000లో వీకే సక్సేనాపై మేథా పాట్కర్ కేసు వేశారు. అప్పట్లో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్డీఓకు చీఫ్గా సక్సేనా ఉన్నారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా అనుసరించాల్సిన వ్యూహంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం భేటీ ముగిసింది. రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో..
భారతదేశంలో తలసరి వంట నూనె వినియోగం ఏడాదికి 24 కేజీలకు చేరింది. ఇది ఐసీఎంఆర్ సూచించిన పరిమితికి రెట్టింపు కావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి
వక్ఫ్ అంశంపై కేంద్రం. బీజేజీ నేతలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, వారి కుట్రలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి బహిర్గతం చేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. వక్ఫ్ అంశంపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు లేవనెత్తిన కీలకమైన పాయింట్లకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
డిల్లీలో 17 ఏళ్ల టీనేజర్ హత్య వెనక లేడీ డాన్ హస్తం ఉందన్న వార్త కలకలం రేపుతోంది. డాన్ ఆగడాలు తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు స్థానికులు వలసపోతున్నారు. అసలు ఈ డాన్ స్టోరీ ఏంటంటే..