• Home » NDA

NDA

I.N.D.I.A : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికల’పై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం

I.N.D.I.A : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికల’పై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం

లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది.

I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు.

Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఒక సూటి ప్రశ్న సంధించారు. కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతిస్తున్నారా? లేక బీజేపీకా? అనేది క్లారిటీ ఇవ్వాలని...

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వారసునిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. మోదీ తర్వాత ఎవరిని ప్రధాన మంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేశారు.

PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగం.. ఎందుకంటే వచ్చే ఏడాదిలో..

PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగం.. ఎందుకంటే వచ్చే ఏడాదిలో..

ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటి నుంచి.. ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా..

Enforcement Directorate : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు!

Enforcement Directorate : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు!

మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న హాజరుకావాలని ఆదేశించింది.

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. పెట్టేదేదో సరిగ్గా పెట్టొచ్చు కదా అంటూ మోదీ ధ్వజం

No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. పెట్టేదేదో సరిగ్గా పెట్టొచ్చు కదా అంటూ మోదీ ధ్వజం

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు.

No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..

No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత నూతనోత్సాహంతో మంగళవారం ఉదయం పార్లమెంటుకు బయల్దేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించబోతున్నారు.

BJP: జగన్ అవినీతి చిట్టాను తయారు చేసిన బీజేపీ

BJP: జగన్ అవినీతి చిట్టాను తయారు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: జగన్మహన్ రెడ్డి పాలన అవినీతి మయమని పేర్కొంటూ.. జగన్ అవినీతి చిట్టాను బీజేపీ అధిష్టానం తయారు చేసింది. ప్రధాని మోదీ సమక్షంలో దక్షిణాది ఎంపీలకు జగన్ అవినీతిని బీజేపీ బట్టబయలు చేసింది.

NDA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి