• Home » NDA

NDA

Raghav Chadha: ‘ఇండియా’ని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, వాళ్లే గోతిలో పడ్డారు.. బీజేపీపై ఆప్ ఎంపీ చురకలు

Raghav Chadha: ‘ఇండియా’ని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, వాళ్లే గోతిలో పడ్డారు.. బీజేపీపై ఆప్ ఎంపీ చురకలు

తమకు బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని సోమవారం అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా తనదైన శైలిలో స్పందిస్తూ..

Nitish Kumar: ఇండియా కూటమిలో చీలికలు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్

Nitish Kumar: ఇండియా కూటమిలో చీలికలు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్

ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి తనకేమీ తెలియదంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు..

CM Stalin on BJP: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్: సీఎం స్టాలిన్

CM Stalin on BJP: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్: సీఎం స్టాలిన్

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.

CWC meeting: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీడబ్ల్యూసీ సమావేశం

CWC meeting: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీడబ్ల్యూసీ సమావేశం

మల్లికార్జున్‌ ఖర్గే(Mallikharjun kharge) అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) తొలి సమావేశం శనివారం హైదరాబాద్(Hyderabad) లో జరగనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections), 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు(Lokh sabha Elections) వ్యూహరచనపై పార్టీ చర్చించనుంది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఖరారు.. ఆ కీలక బిల్లుల ఆమోదమే టార్గెట్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఖరారు.. ఆ కీలక బిల్లుల ఆమోదమే టార్గెట్

కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి.

India vs Bharat: జీ20 సమ్మిట్‌లో మోదీ నేమ్‌ప్లేట్‌పై ‘భారత్’ పేరు.. మరోసారి తెరమీదకి ఇండియా vs భారత్ వివాదం

India vs Bharat: జీ20 సమ్మిట్‌లో మోదీ నేమ్‌ప్లేట్‌పై ‘భారత్’ పేరు.. మరోసారి తెరమీదకి ఇండియా vs భారత్ వివాదం

రాష్ట్రపతి భవనంలో జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి.. దేశం పేరు మార్పుపై జాతీయంగా రగడ జరుగుతోంది. దేశం పేరు ఇండియా....

Akhilesh Yadav: ఇది ఇండియా కూటమి విజయం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది

Akhilesh Yadav: ఇది ఇండియా కూటమి విజయం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...

Bypolls 2023: తొలి పోరులో ఎన్డీయేకు-3, ఇండియాకు-4

Bypolls 2023: తొలి పోరులో ఎన్డీయేకు-3, ఇండియాకు-4

ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో గెలుపొందగా, 'ఇండియా' కూటమి 4 స్థానాలు కైవసం చేసుకుంది.

Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?

Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?

ఒకే ఒక్కడు.. భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు..! కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీరు వరకు 4వేల కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను (Bharat Jodo Yatra) చేపట్టాడు.! బహుశా ఇన్నివేల కిలోమీటర్లు అదికూడా దేశ వ్యాప్తంగా యాత్ర చేసిన మొదటి వ్యక్తి యువనేత రాహుల్ గాంధీయేనేమో (Rahul Gandhi)!

Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీని గుర్తు చేస్తూ.. ఆయనపై...

NDA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి