Home » NASA
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..
అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్(Bil Nelsun) భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆవిష్కరణలు, పరిశోధన, హ్యూమన్ రిసర్చ్, భూ శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నెల్సన్ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశమవుతారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
ఖగోళ శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారి లేజర్ కమ్యూనికేషన్ సందేశాన్ని అందుకున్నారు. 16 మిలియన్ కిలోమీటర్లు లేదా 10 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ మెసేజ్ అందిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు ఇది సమానమని, అత్యంత దూరం నుంచి భూగ్రహానికి అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని పేర్కొన్నారు.
ఈ విశాల విశ్వంలోని అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు తహతహలాడుతుంటాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ``నాసా`` ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా అత్యంత అరుదైన ఫొటో తీసింది.
ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది.
అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే.. అవి తమదైన ఒక గమ్యస్థానంలో, పరిమిత వేగంగా ప్రయాణం చేస్తుంటాయి. కానీ.. వీటికి భిన్నంగా ఒక విశాలమైన గ్రహశకలం లక్ష్యం లేకుండా చక్కర్లు కొడుతోందని..
భారత్తో పాటు మరికొన్ని దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే...
ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో న్యూయార్క్ సిటీ ఒకటి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ నగరాన్ని సందర్శించాలని ఎందరో అనుకుంటారు. అలాంటి నగరం ఇప్పుడు అతిపెద్ద ప్రమాదంలో పడింది..
తాము యూఫోలు (UFO - Unidentified Flying Objects) చూశామంటూ విదేశీయులు.. ముఖ్యంగా అమెరికన్లలో చాలామంది చెప్పారు. రాత్రి వేళల్లో మేఘాల మధ్య గుర్తు తెలియని వస్తువులు తమకు కనిపించాయని...
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తరచుగా అంతరిక్షంలోని అద్భుతాలను తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా...