Home » NASA
ఎట్టకేలకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ సహా పలువురు తిరిగి భూమికి వచ్చేస్తున్నారు. అయితే వీరు ఏ సమయానికి వస్తారనే దానిపై తాజాగా నాసా కీలక ప్రకటన చేసింది.
మార్చి 19న నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు రానున్నారు. అయితే, ఇక్కడకు చేరుకున్నాక మొదట్లో వారు కొన్ని ఆరోగ్య పరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తొమ్మది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమ్మీదకు చేరనున్నారు. ఈ దిశగా నాసా, స్పెస్ ఎక్స్ సంస్థలు క్రూ -10 మిషన్ను ప్రారంభించాయి.
NASA mission delay: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాసా-స్పేస్ఎక్స్లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.
ఇది భూమిని 2032 డిసెంబరు 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రజ్ఞులు ‘2024 వైఆర్4’గా నామకరణం చేశారు.
ఆమె మార్చి 19న తిరిగి రానున్నారు. గత ఏడాది వేసవిలో ఐఎ్సఎ్సలో విధుల నిర్వహణ నిమిత్తం ఐఎ్సఎ్సకు వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు... సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్తో ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్ఎక్స్ని కోరినట్లు మస్క్ ప్రకటించారు..
Three Gorges Dam Of Space: విద్యుత్ వినియోగానికి సౌరశక్తిని సైతం ఒడిసి పట్టాలని చైనా నిర్ణయించింది. అందుకోసం చైనా.. తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్ట్లో భాగంగా భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనుంది.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వచ్చే మార్చిలోపు రాకపోతే ఏమవుతుందంటే..
భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్సఎ్స)కు చేపట్టనున్న యాక్సియమ్-4 మిషన్కు ఎంపిక