Home » NASA
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు నాసా వైద్యుల పర్యవేక్షణలో మరిన్ని కొన్ని రోజులు ఉండనున్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను కూడా వారు నాసా అధికారులతో పంచుకుంటారు. వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు నాసా అనుమతిస్తుంది.
Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్ తరలించారు. ఎందుకంటే..
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Sunitha Williams : దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత తిరిగి భూమిపైకి అడుగుపెట్టబోతున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరు స్పేస్ ఎక్స్ ప్రయాణిస్తున్నక్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఎక్కడ ల్యాండ్ అవబోతోంది. సుదీర్ఘ సమయం తర్వాత భూమిపై కాలుమోపగానే వ్యోమగాములు చేయాల్సిన పనులు ఏమిటి..
సునీతా విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమ్మీద అడుగుపెట్టనుంది. ఆమెతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన బచ్ విల్మోర్ కూడా కిందకు రానున్నాడు. నాసా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఎట్టకేలకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ సహా పలువురు తిరిగి భూమికి వచ్చేస్తున్నారు. అయితే వీరు ఏ సమయానికి వస్తారనే దానిపై తాజాగా నాసా కీలక ప్రకటన చేసింది.
మార్చి 19న నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు రానున్నారు. అయితే, ఇక్కడకు చేరుకున్నాక మొదట్లో వారు కొన్ని ఆరోగ్య పరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తొమ్మది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమ్మీదకు చేరనున్నారు. ఈ దిశగా నాసా, స్పెస్ ఎక్స్ సంస్థలు క్రూ -10 మిషన్ను ప్రారంభించాయి.
NASA mission delay: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాసా-స్పేస్ఎక్స్లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.
ఇది భూమిని 2032 డిసెంబరు 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రజ్ఞులు ‘2024 వైఆర్4’గా నామకరణం చేశారు.