• Home » Narsapur

Narsapur

Harish Rao: ప్రజలకు కష్టాలు.. ప్రశ్నిస్తే కేసులు

Harish Rao: ప్రజలకు కష్టాలు.. ప్రశ్నిస్తే కేసులు

అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

ACB Medak Tribal School: శిథిలావస్థకు చేరిన తరగతి గదులు

ACB Medak Tribal School: శిథిలావస్థకు చేరిన తరగతి గదులు

మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

Medak: రూ.2 కే షర్టు.. సోషల్‌ మీడియాలో పోస్టు

Medak: రూ.2 కే షర్టు.. సోషల్‌ మీడియాలో పోస్టు

ఓ రెడిమేడ్‌ వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా రెండు రూపాయలకే షర్టు ఇస్తామని దుకాణ యజమాని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు తొక్కిసలాటకు దారితీసింది.

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.

Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..

Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..

అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్‌-అరిసికెర-నరసాపూర్‌ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Narsapur: అతివేగంతో అంతులేని విషాదం!

Narsapur: అతివేగంతో అంతులేని విషాదం!

బంధువుల ఇంట్లో అమ్మవారి పండుగ జరుపుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం కథ విషాదాంతమైంది.

Narsapur: ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితులకు తీపి కబురు?

Narsapur: ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితులకు తీపి కబురు?

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంలోని నర్సాపూర్‌ డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే తీపి కబురు అందనుంది.

Farmers: అధికార వికేంద్రీకరణతోనే సామాన్యులకు న్యాయం

Farmers: అధికార వికేంద్రీకరణతోనే సామాన్యులకు న్యాయం

రణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్‌ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు

Narsapur: రైస్‌ మిల్లర్‌ భూమి వేలం..

Narsapur: రైస్‌ మిల్లర్‌ భూమి వేలం..

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్‌ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టాన్ని ఉపయోగిస్తోంది.

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి