Home » Narsapur
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఓ రెడిమేడ్ వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా రెండు రూపాయలకే షర్టు ఇస్తామని దుకాణ యజమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు తొక్కిసలాటకు దారితీసింది.
సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.
అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్-అరిసికెర-నరసాపూర్ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
బంధువుల ఇంట్లో అమ్మవారి పండుగ జరుపుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం కథ విషాదాంతమైంది.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలోని నర్సాపూర్ డివిజన్లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే తీపి కబురు అందనుంది.
రణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ఉపయోగిస్తోంది.
వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.